#topnewsatthishour #TopNews #DDNewsAndhra
♦ జులై 4న భీమవరంలో పర్యటించనున్న ప్రధాని, అల్లూరు సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొంటారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
♦ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అల్లూరు సీతారామరాజుకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి, భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా ఏడాది పాటు మన్యం వీరుడి జయంతి వేడుకలు నిర్వహిస్తామని వెల్లడి
♦ విశాఖలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో మాట్లాడిన హర్ దీప్ సింగ్ పూరి, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి, కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేద ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడి
♦ కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి, విజయవాడలో వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
♦ దేశవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇప్పటివరకు 195 వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసిన కేంద్రం
Subscribe to DD News Andhra YouTube channel and get authentic News and Live updates.
Press the Bell 🔔 icon on Our Youtube Channel and never miss any update.
Follow Us On :
https://www.facebook.com/DDNewsAndhraOfficialhttps://www.instagram.com/ddnewsandhra_officialhttps://www.twitter.com/DDNewsAndhra