#TopNewsAtThisHour #TopNews #ddnewsandhra
♦ నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, చిన్నారులను కార్మికులుగా మారిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్న న్యాయసేవాధికార సంస్ధ అధికారులు
♦ ఒంగోలులో బిజేపి యువమోర్చా ఆధ్వర్యంలో 8 ఏళ్ల NDA పాలనా ర్యాలీ, కేంద్ర పథకాలను తమవిగా వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్న బిజెపి నేత కేతిరెడ్డి సురేంద్ర మోహన్
♦ నేడు గుంటూరు లాంఫాంలోని ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం, వ్యవసాయరంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలన్న రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి
Subscribe to DD News Andhra YouTube channel and get authentic News and 5PM Live updates.
Press the Bell 🔔 icon on Our Youtube Channel and never miss any update.
Follow Us On :
https://www.facebook.com/DDNewsAndhraOfficialhttps://www.instagram.com/ddnewsandhra_officialhttps://www.twitter.com/DDNewsAndhra